ప్రఖ్యాత నటులు, నిర్మాత, వ్యాపారవేత్త మానవతావాది మాజీ పార్లమెంటేరియన్ మాగంటి మురళీమోహన్ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి మూర్ము నుండి పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న దృశ్యమాలిక ……జూన్ 23న ఆయన పద్మశ్రీ అవార్డు అందుకుంటుండగా జూన్ 24న ఆయన 86వ జన్మదినోత్సవం జరుపుకోవడం ఒక యాదృచ్ఛిక విశేషం.


