అడివి శేష్ తాజా చిత్రం ‘డెకాయిట్”లో మృణాల్ ఠాకూర్ ఎంపికయ్యింది. తొలుత ఈ చిత్రం చేసేందుకు శృతి హాసన్ సానుకూలత వ్యక్తం చేసినప్పటికీ… కారాణాంతరాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకొంది. ఇప్పుడు ఆ స్థానాన్ని మృణాల్ భర్తీ చేస్తోంది. షనీల్ దేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హిందీ, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందుతోంది!!