Saturday, May 24, 2025

Top 5 This Week

Related Posts

సినిమా కంటే దేశం ముఖ్యం

కమల్ హాసన్ – మణిరత్నం కలయికలో వస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్’. జూన్ 5న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మే 16న భారీ స్థాయిలో ఆడియో లాంచ్ ఈవెంట్ ని నిర్వహించాలని టీమ్‌ భావించింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఈ వేడుక వాయిదా వేసినట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఈ మేరకు కమల్‌హాసన్‌ ‘ఆర్ట్ కెన్ వెయిట్-ఇండియా కమ్స్ ఫస్ట్’ అంటూ స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేశారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles