శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారు
శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిలం స్వామి వారు
400 మంది వేద పాఠశాల విద్యార్థులు
అఖండ తాండవాన్ని వీక్షించి,
దర్శకుడు బోయపాటి శ్రీను గారిని ఆశీర్వదించి సన్మానించి.. ఎంతో బాధ్యతతో కూడిన సినిమా తీశారని, మీ సినిమా ద్వారా సనాతన హైందవ ధర్మాన్ని అందరికీ అర్థమయ్యేలాగా, బలంగా, బాధ్యతగా చెప్పారని ప్రశంసించారు.


